Friday, May 17, 2024

ఉప్పోంగి ప్ర‌వ‌హిస్తోన్న గంగా న‌ది.. చార్‌ధామ్‌ యాత్ర రద్దు

ఉత్త‌రాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డెహ్రాడూన్‌, చంపావత్‌ జిల్లాల్లో పాఠశాలలను సోమవారం మూసివేశారు. చార్‌ధాయ్‌ యాత్రను కూడా వచ్చే రెండు రోజులకు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. కుండపోత వర్షాల కారణంగా బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రికి దారి తీసే జాతీయ రహదారులపై కొండచరియలు విరిగిపడిన కారణంగా యాత్రను రద్దు చేసినట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement