Friday, May 17, 2024

యాదాద్రిలో BJP నేత రాజగోపాల్ రెడ్డికి నిరసన సెగ

బీజేపీ నేత రాజగోపాల్‌రెడ్డికి యాదాద్రిలో నిరసన సెగ తగిలింది. కోతులాపురంలో ఎన్నికల ప్రచారంలో రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా తమ గ్రామానికి ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ రాజగోపాల్‌రెడ్డిని టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, సీపీఐ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారం చేయకుండానే రాజగోపాల్‌రెడ్డి వెనుదిరిగి పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement