Friday, May 17, 2024

Poland – కుప్ప కూలిన విమానం – ఐదుగురు దుర్మరణం

వార్సా: పొలండ్‌ రాజధాని వార్సాకు సమీపంలో ఓ చిన్న విమానం కుప్పకూలింది . దీంతో పైలట్‌ సహా ఐదుగురు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

వార్సా నుంచి 47 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్‌ఫీల్డ్‌ వద్ద విమానాలు నిలిపి ఉంచే హ్యాంగర్‌ఫై సెస్నా 208 అనే చిన్న విమానం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో హాంగర్‌లో ఉన్న నలుగురు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఆడమ్‌ నిడ్జిల్క్సి ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement