Wednesday, July 24, 2024

T20WC | బోణీ కొట్టిన పాకిస్థాన్.. టోర్నీలో తొలి విజ‌యం

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా జట్టును 106 పరుగులకే పరిమితం చేసిన పాకిస్థాన్… ఈ లోస్కోరింగ్ మ్యాచ్‌లో విజయం సాధించి టోర్లీ మొదటి విజయాన్ని అందుకుంది. స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన పాక్‌.. కెనడా నిర్ధేశించిన లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే ఛేదించి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్(53 నాటౌట్) అదరగొట్టాడు. ఇక కెప్టెన్ బాబ‌ర్ ఆజాం(33) తో రాణించాడు. ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచి పాక్.. రెండు పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement