Saturday, July 27, 2024

Odisha : సీఎం పీఎస్‌పై సస్పెన్షన్ వేటు

ఒడిశాలో ఎన్నిక‌ల వేళ సీఎం పీఎస్‌పై సస్పెన్షన్ వేటు ప‌డింది. చివరి దశ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యేక కార్యదర్శి డీఎస్ కుటేపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంది.

- Advertisement -

ఎన్నికల నిర్వహణలో అనవసరంగా జోక్యం చేసుకున్నందుకు ఈసీఈ ఆయనను సస్పెండ్ చేసింది. అదే సమయంలో మెడికల్ లీవ్‌లో ఉన్న మరో ఐపీఎస్ అధికారి ఆశిష్ సింగ్ ఐజీని గురువారంలోగా మెడికల్ బోర్డు ముందు హాజరుకావాలని ఈసీ కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement