Thursday, May 9, 2024

మంత్రి అనిల్ కు పాలాభిషేకం… అవసరమా అంటున్న నెటిజన్స్

ఆంధ్రప్రదేశ్ లో తినడటానికి తిండి లేక ఎంతో మంది పస్తులు ఉంటున్నారు. మూడు పుటలు కూడా నాలుగు వేళ్ళు నోటిలోకి వెళ్ళటమే కష్టంగా జీవిస్తున్నారు. అయితే కొంత మంది సినీ హీరోలకు, రాజకీయ నాయకులకు పాలాభిషేకాలు చేస్తూ వృధా చేస్తున్నారు. నిన్న తెలంగాణాలో సీఎం కేసీఆర్ కు పాలాభిషేకాలు…. ఈ రోజు ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కూమార్ యాదవ్ కు పుట్టిన రోజు సందర్భంగా పాలాభిషేశాలు చేస్తున్నారు. ఇక ఇది చూసిన కొంత మంది నెటిజన్స్ మండిపడుతున్నారు.

ఎంతో మందికి తినటానికి తిండి లేక అవస్థలు పడుతుంటే మీరు మాత్రం వృధాగా ఆ పాలను బుగ్గిపాలు చేస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీ దగ్గర అంత డబ్బు ఉంటె పేదలకు సహాయం చెయ్యండి అంతే కానీ ఇలా వృధా చెయ్యకండి అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement