Thursday, April 25, 2024

పొట్టి శ్రీరాములుకు నివాళుల‌ర్పించిన నారా లోకేష్

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ దీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసంద‌ర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ…. దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాలంటూ పోరాడిన అభ్యుదయవాది అన్నారు. సమస్యల పరిష్కారం కోసం గాంధీ మహాత్ముడు చూపిన అహింసా మార్గంలో పయనించిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని లోకేష్ కొనియాడారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement