Sunday, April 28, 2024

Breaking: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని జంగ్లా పీఎస్ పరిధిలో గ‌ల చోటెతుంగాలిలో అట‌వీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఎన్ కౌంటర్ జరిగిన ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement