Thursday, May 2, 2024

Breaking: మావోయిస్టుల చేతిలో బీజేపీ నేత హతం

చత్తీస్ గఢ్ రాష్ట్రంలో బీజేపీ నేతను మావోయిస్టులు హత్యచేశారు. చత్తీస్ గఢ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపద్యంలో మావోయిస్టుల ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. హత్యకు గురైన నేత బీజేపీకి చెందిన బిర్జు తారామ్ గా గుర్తించారు. మావోయిస్టులు అతని ఇంట్లోకి వెళ్లి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. రాష్ట్రంలోని రాజనందగావ్ జిల్లా సర్ఖెడా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈఘటనతో బీజేపీ నేతలు భయాందోళనలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement