Saturday, July 27, 2024

టీజీ వెంక‌టేష్ తో ఈట‌ల రాజేంద‌ర్‌ భేటీ..

కర్నూలు : మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ శనివారం భేటీ అయ్యారు. యాగంటి ఆలయంను సందర్శించిన ఈట‌ల మార్గ మధ్యలో టీజీ నివాసంకు వెళ్లారు. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈట‌ల క్రమ శిక్షణ గల ఎమ్మెల్యేగా అని టీజీ వెంక‌టేష్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement