Sunday, April 28, 2024

National : త‌మిళ‌నాడులో ఘోర రోడ్డు ప్ర‌మాదం…న‌లుగురు విద్యార్థుల మృతి..

త‌మిళ‌నాడులో ఘోర‌రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మెడిక‌ల్ విద్యార్థులు మృతి చెందారు. కారు, ట్రాక్ట‌ర్ ఢీకొట్ట‌డంతోనే ఈప్ర‌మాదం జ‌రిగింది. ప్రమాదం జరిగిందని వార్త తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు.

- Advertisement -

మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు. అతి వేగంగా… అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. మృతి చెందిన వారంతా విల్లుపురం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వీరు తిరువణ్ణామలై నుంచి దిండివనానికి వెళుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నిండింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement