Monday, May 6, 2024

Earthquake – జమ్ము కశ్మీర్‌లో భూకంపం – రిక్టర్‌ స్కేలుపై 4.7 గా నమోదు

కార్గిల్‌: జమ్ముకశ్మీర్‌లో భూకంపం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం 7.38 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.7 గా నమోదైంది. లఢఖ్‌లోని కార్గిల్‌ పట్టణానికి ఉత్తరంగా 401 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ వెల్లడించింది. .

అయితే, ఈ భూకంపంవల్ల ఎలాంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణ నష్టంగానీ జరుగలేదని తెలిపింది

Advertisement

తాజా వార్తలు

Advertisement