Monday, April 29, 2024

క‌రోనా త‌గ్గుముఖం… కొత్తగా 6809 మందికి పాజిటివ్‌

దేశంలో కొత్తగా 6809 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,56,535కు చేరాయి. ఇందులో 4,38,73,430 మంది కోలుకోగా 5,27,991 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మరో 55,114 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో మంది మరణించగా, 8414 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.12 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 213.20 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో 0.12 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.69 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement