Friday, May 3, 2024

Breaking :’బండి సంజయ్..ఓ మెంట‌ల్ సంజ‌య్’..మంత్రి మ‌ల్లారెడ్డి..

హైద‌రాబాద్ : మేడ్చ‌ల్ ధ‌ర్నాలో మంత్రి మ‌ల్లారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రైతు వ్య‌తిరేక ఎన్డీఏ ప్ర‌భుత్వం స‌ర్వ‌నాశ‌న‌మైపోతుంద‌ని ఆయ‌న అన్నారు. బండి సంజ‌య్ ఓ మెంట‌ల్ సంజ‌య్ అని అన్నారు. ఎప్పుడు ఏం మాట్లాడుతారో సంజ‌య్ కే తెలియ‌ద‌ని మ‌ల్లారెడ్డి ఎద్దేవా చేశారు. బండి సంజ‌య్ కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ‌లో యాసంగి ధాన్యం కొనుగోలు చేయించాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement