Wednesday, May 8, 2024

Follow up,శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నిషేదిత సిగరెట్లు స్వాధీనం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్మగ్లర్‌ల నుంచి నిషేదిత సిగరెట్లు, ప్రోటీన్‌ పౌడర్‌ను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించగా ఓ విమానంలో 150 బోటిల్స్‌ ప్రోటీన్‌ పౌడర్‌ను స్మగ్లింగ్‌ చేయడానికి ప్రయత్నించిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడిన ప్రోటీన్‌ పౌడర్‌ విలువ దాదాపు రూ.1.15 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అలాగే నిందితుల నుంచి రూ.2.82 లక్షల విలువైన నిషేదిత సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement