Friday, May 17, 2024

భార్యపై కోపంతో.. కొడుకును నేలకేసి కొట్టిచంపిన తండ్రి

భార్యపై కోపంతో ఓ తండ్రి తన 11నెలల కొడుకును బండికేసి కొట్టి చంపిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని క్యాతనపల్లి మండలం పులిమడుగులో జరిగింది. భార్యతో గొడవ పెట్టుకొని తన కొడుకును నేలకు విసిరేసి తన కొడుకునే పొట్టనపెట్టుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement