Friday, May 3, 2024

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీల సమావేశం

హైదరాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. స్థానిక ప్రతినిథుల సమస్యల పరిష్కారం కోసం తీసుకోవలసిన చర్యలపై ఈ సమావేశం చర్చించింది. జెడ్సీటీసీలు, ఎంపీటీసీల సమస్యల పరిష్కరించేందుకు, వారి నిధులు, విధులకు సంబధించి పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి, సీఎం కేసీఆర్ కు వినతి పత్రం అందించాలని సమావేశం తీర్మానించింది. పట్నం మహేందర్ రెడ్డి, శంబీపూర్ రాజు, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నారదాసు లక్ష్మణ్, సతీష్ కుమార్, చిన్నప్పరెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement