Friday, May 17, 2024

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బుధవారం నాడు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్ర మాలు భక్తులను, ఆహూతులను అలరించాయి. హైదరాబా ద్‌కు చెందిన కమలా డ్యాన్స్‌ అకాడమీకి చెందిన సురేఖ దాసరి సారథ్యంలో 30 మంది చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం అద్భుతంగా సాగింది. స్వర మ్యూజిక్‌ అకాడ మీకి చెందిన ఎస్‌.పి.పద్మ శ్రీ త్యాగరాజ కీర్తనలు, కరి నాగరాజు కిషోర్‌ కుమార్‌ నృత్యం అలరించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement