Saturday, May 18, 2024

The Kerala Story ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూవీ ‘ది కేరళ స్టోరీ’. అదా శర్మ న‌టించిన ఈ సినిమాకి సుదీప్తో సేన్‌ దర్శకత్వం వహించారు. గ‌త ఏడాది మే5న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్ల‌తో, సూప‌ర్ హిట్ గా నిలిచింది. అయితే రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్న‌ ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా ఓటీటీలోని రాలేదు.

ఇక తాజాగా ఓటీటీలో రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది ఈ మూవీ. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ5లో ఈ నెల 16న ఈ సినిమా 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేర‌కు జీ5 అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement