Friday, May 3, 2024

Guntur Kaaram | సెకండ్ సింగిల్ ‘ఓ మై బేబీ’ ప్రోమో రిలీజ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘ఓ మై బేబీ’ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్.

YouTube video

ఇక ఈ లవ్లీ ప్రోమో చూసిన ఆడియన్స్ లో ఫుల్ సాంగ్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. ఫుల్ సాంగ్ ని డిసెంబర్ 13న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక‌, థమన్ సంగీతం అందిస్తున్న ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా… శిల్పా రావు పాటని ఆల‌కించారు. మొదటి సాంగ్ ‘దమ్ మసాలా’ దుమ్ము దులిపేసింది. ఇప్పుడు ఈ మెలోడీ సాంగ్ లవర్స్ ని ఆకట్టుకునేలా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement