Monday, April 29, 2024

టాటా వెూటార్స్‌ నుంచి మరిన్ని ఎస్‌వీయూలు

దేశీయ కార్ల మార్కెట్‌లో పట్టు సాధించేందుకు టాటా మోటార్స్‌ మరికొన్ని ఎస్‌యూవీలను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ప్రస్తుతం కంపెనీ పుంచ్‌, నెక్సన్‌, హరియర్‌, సఫారీ పేరుతో ఎస్‌యూవీలను మార్కెట్‌ చేస్తోంది. రానున్న కాలంలో మరికొన్ని ఎస్‌యూవీలు అదనపు ఆకర్షణలతో మార్కెట్లో విడుదల చేస్తామని కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ అంబా తెలిపారు. ఎస్‌యూవీ సిగ్మెంట్‌లో లీడర్‌ షిప్‌ స్థానాన్ని సాధించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement