Wednesday, May 1, 2024

AP: వివేకా హ‌త్య కేసు నిందితుడు ద‌స్త‌గిరికి బెయిల్ …

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉండి, అప్రూవర్ గా మారిన షేక్ దస్తగిరికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక కిడ్నాప్ కేసులో దస్తగిరిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో 86 రోజులుగా దస్తగిరి కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైకోర్టులో దస్తగిరి తరపున జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. అత‌డి వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం బెయిల్ మంజూరు చేసింది..దీంతో ద‌స్త‌గిరి నేటి సాయంత్రం బెయిల్ పై విడుదలయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement