Sunday, May 5, 2024

AP : విశాఖ‌కు చేరుకున్న నారా భువ‌నేశ్వ‌రీ…

నేటి నుంచి నాలుగు రోజులు ఉత్త‌రాంధ్ర‌లో నారా భువ‌నేశ్వ‌రీ ప‌ర్య‌టించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నారా భువ‌నేశ్వ‌రీ విశాఖ‌కు చేరుకున్నారు. ఆమెకు విశాఖ విమానాశ్ర‌యంలో టీడీపీ నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. వి విమానాశ్రయం నుండి సాలూరుకు భువ‌నేశ్వ‌రీ బయలుదేరనున్నారు. సాలూరు సిటీలో ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement