Friday, May 3, 2024

vizag: ఎంవీపీ పీఎస్ ఎదుట వివాహిత ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ జిల్లా పరిధిలోని ఎంవీపీ పీఎస్ ఎదుట వివాహిత ఆత్మహత్య చేసుకుంది. శ్రావణి అనే వివాహిత పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. ఆమె నిప్పంటించుకోవడంతో మంటలార్పేందుకు యత్నించిన ఎస్ఐకి గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శ్రావణి చనిపోయింది. శ్రావణి దంపతులు కుటుంబ కలహాలతో పీఎస్ కు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. శ్రావణికి మూడు నెలల క్రితమే వివాహమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement