Saturday, April 20, 2024

విశాఖ జిల్లాలో గంజాయి స్మగ్లర్ల హల్ చల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ పట్నం జట్టాలో గంజాయి స్మగ్లర్లు హల్ చల్ చేశారు. సెబ్ డీఎస్పీ వాహనాన్ని ఢీకొట్టి స్మగ్లర్లు పరారయ్యారు. గంజాయి స్మగ్లింగ్ సమాచారంతో కారును అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. పోలీసుల వాహనాన్ని ఢీకొట్టి ముగ్గురు స్మగ్లర్లు పరారయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement