Tuesday, April 23, 2024

పెండేకల్ ఆర్ ఎస్ లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

తుగ్గలి మార్చి 14( ప్రభ న్యూస్ – తుగ్గలి మండలం పరిధిలోని పెండేకల్లు రైల్వే జంక్షన్ లోని దస్తగిరి స్వామి దర్గా సమీపంలో పాత రైల్వే కొట్రస్ ఎదురుగా ఉన్న ఖాళీ రాస్తాలో గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు పట్టలేనంతగా ముఖంతో బంధారాయితో మోదీ ముఖం పూర్తిగా కనిపించలేని విధంగా దారుణంగా హత్య చేశారు.ఈ హత్య సుమారు రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగివుంటుందని అక్కడి ప్రాంతపు ప్రజలు తెలియజేయడం జరిగింది.ఇంతకు ఈ వ్యక్తిని ఇంతలా ఎందుకు చంపారో ఈ వ్యక్తి ఎవరో కూడా పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.హత్య చేయబడిన వ్యక్తి నీలం రంగు చొక్కా బెల్వాటన్ గోధుమ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు

Advertisement

తాజా వార్తలు

Advertisement