Sunday, April 28, 2024

Krishna waters: వివాదంపై భేటి.. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం

కృష్ణా జలాల పంపిణీ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ఇవాళ సమావేశం నిర్వహిస్తోంది. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభంకానుంది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement