Thursday, May 2, 2024

AP: రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి, ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు

రెండు బైకులు ఢీకొని ఒక‌రు మృతిచెంద‌గా, మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న‌ విజయవాడలో జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement