Sunday, May 5, 2024

AP: ఎన్నికల అధికారులు, పోలీసులకు శిక్షణ

శ్రీ సత్య సాయి బ్యూరో, డిసెంబర్ 7 (ప్రభ న్యూస్) : రాబోయే సాధారణ ఎన్నికలు 2024న జరిగే సందర్భంగా ముందస్తుగా సెక్టార్ ఆఫీసర్లు, సెక్టార్ పోలీస్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు గురువారం ప్రారంభించారు.

పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ప్రారంభించిన శిక్షణ కార్యక్రమం ఒకరోజు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చేతన్, డీఆర్ఓ కొండయ్య, అదనపు ఎస్పీ విష్ణు, ఆర్డీవోలు భాగ్యలక్ష్మి, సన్నీ వంశీకృష్ణ, పలువురు రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement