Sunday, May 19, 2024

AP | కేఏ పాల్‌ పార్టీకి కుండ గుర్తు…

ఈ ఎన్నికల్లో కేఏ పాల్‌కు ప్రజాశాంతి పార్టీకి కొత్త గుర్తు వచ్చింది. ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం కొత్త గుర్తును కేటాయించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం కుండ‌ గుర్తును కేటాయించిందని కేఏ పాల్‌ తెలిపారు. మాకు కుటుంబ పాలన వద్దు, కుండ పాలన కావాలని అన్నారు. కుంట గుర్తును తమకు కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి పాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ, తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ ఉమ్మడి గుర్తుతో పోటీ చేస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement