Sunday, May 5, 2024

TDP – ‘నిజం గెలవాలి’.. రేప‌టి నుంచి నారా భువ‌నేశ్వ‌రి ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పర్యటనలను మళ్లీ ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. వారానికి మూడు రోజుల పాటు ఆమె పర్యటిస్తారు. ఈనెల 3 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. 3న విజయనగరం, 4న శ్రీకాకుళం, 5న విశాఖపట్నం జిల్లాలకు భువనేశ్వరి వెళ్లనున్నారు. గతంలో పలు కుటుంబాలను ఆమె పరామర్శించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement