Sunday, April 28, 2024

AP : జిల్లా కోర్టు కాంప్లెక్స్‌కు శంకుస్థాప‌న చేసిన సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తి…

విజయనగరంలో జిల్లా కోర్టు కాంప్లెక్స్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనరసింహ, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. అనంతరం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ యు దుర్గా ప్రసాదరావు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement