Thursday, May 2, 2024

KNL: సామాజిక సాధికార యాత్ర.. పాల్గొన్న డిప్యూటీ సీఎం

బనగానపల్లె (నంద్యాల జిల్లా) :ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ… సామాజిక సాధికార యాత్ర బనగానపల్లె నియోజకవర్గంలో బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, తిరుపతి ఎంపీలు డాక్టర్ గురుమూర్తి, పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, కర్నూలు జిల్లాల గ్రంధాలయ శాఖ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, తదితరులు మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement