Sunday, April 28, 2024

Sharmila: నేడు ఏలూరులో షర్మిల పర్యటన.. పార్టీ నేత‌ల‌తో స‌మావేశం..

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఇవాళ ఏలూరులో పర్యటించనున్నారు. భారీ ర్యాలీతో షర్మిలకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు.

మధ్యాహ్నం షర్మిల ఏలూరుకు చేరుకుంటారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలతో షర్మిల సమావేశం కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement