Sunday, April 28, 2024

అన్నమయ్య సంకీర్తన‌ల‌తో పులకించిన స‌ప్త‌గిరులు

తిరుమలలో ఘనంగా అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌తో స‌ప్త‌గిరులు పుల‌కించిపోతున్నాయి. మ‌హ‌తిలో డా.ఉషారాణి చేసిన కూచిపూడి నృత్యం వీక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement