తిరుమలలో ఘనంగా అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అన్నమయ్య సంకీర్తనలతో సప్తగిరులు పులకించిపోతున్నాయి. మహతిలో డా.ఉషారాణి చేసిన కూచిపూడి నృత్యం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
అన్నమయ్య సంకీర్తనలతో పులకించిన సప్తగిరులు
Advertisement
తాజా వార్తలు
Advertisement