Tuesday, May 14, 2024

నాగార్జున వర్సిటీకి ఏపీ పీసెట్‌ బాధ్యతలు.. కన్వీనర్‌గా డాక్టర్‌ పి.జాన్సన్‌..

గుంటూరు, ప్రభ న్యూస్‌ : ఏపీ ఉన్నత విద్యా మండలి ఏపీ పీసెట్‌ – 2022 నిర్వహణ బాధ్యతను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి చైర్మన్‌గా ఏఎన్‌యూ అదనపు ఉపకులపతి ఆచార్య పి రాజశేఖర్‌, కన్వీనర్‌గా డాక్టర్‌ పి జాన్సన్‌ నియమితులయ్యారు.

పీ సెట్‌ ద్వారా రాష్ట్రంలోనే బీపీఈడీ,డిపి ఈడి కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు పీ సెట్‌ కమిటీ సమావేశం అనంతరం పీసెట్‌ 2022 నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement