Wednesday, May 1, 2024

Breaking: సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు జాలర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో సముద్రంలో ఏడుగురు జాలర్లు చిక్కుకున్నారు. తుఫాన్ కారణంగా సముద్రంలో జాలర్లు చిక్కుకున్నారు. సముద్రంలో చిక్కుకున్న వారు వేటపాలెం మండలం రామాపురం వాసులు. మత్స్యకారులు ఈనెల 4వతేదీన వేటకు వెళ్లారు. అలల తాకిడికి పడవ ఊళ్లపాలెంకు కొట్టుకొచ్చింది. వారిని రక్షించేందుకు కోస్ట్ గార్డ్ సిబ్బంది యత్నిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement