Tuesday, July 23, 2024

Tirumalaలో పౌర్ణమి గరుడ వాహన సేవ రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడ సేవను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడసేవ నిర్వహిస్తారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో అధ్యాయనోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవ ఉండదని టీటీడీ తెలిపింది. భక్తులు గమనించాలని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement