Sunday, May 5, 2024

AP: నేడు నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన

నేటి నుంచి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పర్యటన చేయనున్నారు. ఏపీలోనీ పలు ప్రాంతాల్లో పర్యటించానున్నారు. ఇవాళ జగ్గంపేట, తుని, పెద్దాపురం, కాకినాడలో భువనేశ్వరి పర్యటిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement