Thursday, April 25, 2024

AP : లారీ, బైక్ ఢీ.. భర్త మృతి, భార్యకు తీవ్రగాయాలు

లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో భర్త మృతిచెందగా, భార్యకు తీవ్రగాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రాజంపేటలోని ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే భర్త చనిపోగా, భార్యకు తీవ్రగాయాలయ్యాయి.

ఈప్రమాదంలో చనిపోయిన హరి మూడు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement