Saturday, May 4, 2024

LIVE from Amaravathi – ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన జ‌గ‌న్

YouTube video

అమ‌రావ‌తి – ఏపీ ముఖ్యమంత్రి జగన్ అమరావతిలో 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద 1,402.58 ఎకరాల్లో 25 లేఅవుట్ లలో 50,793 మందికి మే 26న ఇళ్ల పట్టాలను అందించిన సంగతి తెలిసిందే. మొత్తం రూ. 1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు పంపిణీ చేశారు. ఈ భూమిలో ఇప్పుడు ఇళ్ల నిర్మాణాలను చేపట్టబోతున్నారు. దీనికి జ‌గ‌న్ నేడు శ్రీకారం చుట్టారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement