Sunday, May 5, 2024

నారా లోకేశ్ ప‌ర్య‌ట‌న‌లో ఉద్రిక్తత..

కర్నూలు జిల్లో పత్తికొండ నియోజకవర్గం శభాష్ పురం గ్రామంలో శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. నారా లోకేష్ దళితులకు క్షమాపణ చెప్పాలని శభాష్ పురం గ్రామంలో దళితులు నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు తెదేపా శ్రేణులు నిరసన చేపట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఇరువైపుల భారీగా మోహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement