Tuesday, April 30, 2024

KNL: వృద్ధుడి మృతదేహం లభ్యం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలోని కోసిగి రోడ్డు దగ్గర వృద్దుడి మృతదేహం లభ్యమైంది. ఇతడు గత కొన్ని రోజులుగా ఎమ్మిగనూరు టౌన్ లోని కమిటీ జంక్షన్, శ్రీనివాస సర్కిల్ దగ్గర బిక్షాటన చేస్తూ బ్రతికేవాడు.

అయితే ఇతడు ఇవాళ ఉదయం ఎమ్మిగనూరు నుండి కొసిగికి వెళ్లే రోడ్డులో నడుచుకుంటూ వెళ్తుండగా.. తిక్కారెడ్డి పొలం సమీపంలో రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. కావున ఇతడి పేరు, వివరాలు తెలిసిన యెడల 9121101150, 9441759770 నెంబర్లను సంప్రదించాలని నందవరం పోలీసులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement