Friday, May 17, 2024

శ్రీశైలం టోల్గేట్ వద్ద చిరుత సంచారం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం టోల్ గేట్ వద్ద చిరుత సంచరించింది. శ్రీశైలం దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది రోడ్డుపై వెళ్తున్న చిరుతను గమనించారు. కుక్కలు వెంటబడి చిరుతను తరిమేయడంతో చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. చిరుత సంచారంతో స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement