Friday, May 3, 2024

బైక్ బోల్తా.. ఒకరు దుర్మరణం..

రోడ్డుప్ర‌మాదంలో ఒక‌రు మృతిచెంద‌గా, మ‌రొక‌రికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పార్వతీపురం మన్యం గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ సమీపంలో అదుపుతప్పి బైక్ బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో పిన్నింటి లక్ష్మీ అనే సచివాలయ ఉద్యోగిని మృతి.. అనూష అనే మరొక ఉద్యోగినికి తీవ్రగాయాలయ్యాయి. మృతురాలు ఎల్విన్పేట సచివాలయంలో ఎం.ఎల్.హెచ్.పిగా విధులు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement