Friday, April 26, 2024

ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి కొందరు విద్యార్థులు యత్నించారు. ఫెయిలైన అభ్యర్థులకు 5 మార్కులు కలపాలని డిమాండ్‌ చేశారు. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం ఇంటికి వెళ్లే రహదారుల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడలో పోలీసులు అప్రమత్తమయ్యారు. 20 మందిని విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ నుంచి దర్శనానికి వచ్చామని విద్యార్థులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement