Saturday, April 27, 2024

పాముకాటుతో విద్యార్థి మృతి

పాము కాటు వేయ‌డంతో విద్యార్థి మృతిచెందిన విషాధ ఘ‌ట‌న ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రేపల్లెలో ఈ విషాదం చోటు చేసుకుంది. 16వ వార్డులో పాము కాటుకు విద్యార్థి ఆలపర్తి పవన్ కుమార్ (14) మృతి చెందాడు. ఎదిగిన కొడుకు కళ్ల ముందు ప్రాణాలు విడవంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement