Sunday, April 28, 2024

Vishaka: బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ వైసిపికి గుడ్ బై..

విశాఖ‌ప‌ట్నం -విశాఖ వైసీపీ లో లుకలుకలు బ‌య‌ట‌ప‌డ్డాయి..ఇప్పటికే ఎమ్మెల్సీ వంశీ కృష్ణ పార్టీకి టాటా చెప్ప‌గా, తాజాగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ గుడ్ బై చెప్పారు.. నేడు వైసీపీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు..ఆయ‌న టిడిపిలో చేర‌నున్న‌ట్లు స‌మాచారం..

Advertisement

తాజా వార్తలు

Advertisement