విశాఖపట్నం -విశాఖ వైసీపీ లో లుకలుకలు బయటపడ్డాయి..ఇప్పటికే ఎమ్మెల్సీ వంశీ కృష్ణ పార్టీకి టాటా చెప్పగా, తాజాగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ గుడ్ బై చెప్పారు.. నేడు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు..ఆయన టిడిపిలో చేరనున్నట్లు సమాచారం..
Vishaka: బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ వైసిపికి గుడ్ బై..
![YCP](https://cdn.prabhanews.com/wp-content/uploads/2023/12/YCP-1-696x364.webp)
Advertisement
తాజా వార్తలు
Advertisement