Saturday, September 21, 2024

AP : నాలుగోరోజు పిఠాపురంలో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌…

జ‌న‌సేన ఛీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నాలుగోరోజు పిఠాపురంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి లో ప్రత్యేక ప్రార్థనలు, బషీర్ బీబీ దర్గా దర్శనం చేసుకుంటారు పవన్‌ కళ్యాణ్. అనంతరం నియోజకవర్గ మహిళలతో ప్రత్యేక సమావేశం లో పాల్గొననున్నారు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌. పిఠాపురం లో పార్టీ బలోపేతం కోసం పనిచేసిన నేతలకు సన్మానం చేయనున్నారు పవన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement