Monday, April 29, 2024

మండల ప్రజాపరిషత్ లో ఎలక్షన్ నిధులు స్వాహా

మైలవరం మండల ప్రజా పరిషత్ లో ఎన్నికలు,ఇతరత్రా ఖర్చుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులలో అవకతవకలు జరిగాయి. ఎంపిడీఓ దేవి రెడ్డి సుబ్బారావు, అధికారులు నిధులు స్వాహా చేసినట్లు జెడ్పీ సీఈవో కు ఫిర్యాదు అందింది. నిధుల దుర్వినియోగం పై కార్యాలయం లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్.మురళీ మోహన్ జెడ్పీ సీఈవో కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీడీవో పై విచారణ జరపాలని డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జయ చంద్ర గాంధీకి జెడ్పీ సీఈఓ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement